పాండిచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం చెలరేగింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్నపెమ్మాడి దుర్గా ప్రసాద్ అదృశ్యం అయ్యారు. గురువారం ఉదయం నుంచీ ఆయన ఆచూకీ తెలియకుండా పోయారు. తన భర్త కనిపించట్లేదంటూ ఆయన భార్య పెమ్మాడి శాంతి యానాం పోలీస్ స్టేషన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39wPY40
గాజు గ్లాస్ గుర్తుపై పోటీ: యానాం స్వతంత్ర అభ్యర్థి మిస్సింగ్: అసెంబ్లీ ఎన్నికల వేళ..కలకలం
Related Posts:
జగ్గారెడ్డి కారెక్కేస్తారా?.. గాంధీభవన్ లో ఉంటారా?.. మే 25 తర్వాత ఆ ట్విస్టేంటో..!హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ లో ఆయన కూడా చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంల… Read More
గంటల వ్యవధిలో రెండు భూకంపాలు: సునామీ భయంతో వణికిన జపాన్!టోక్యో: రెండు పెను భూకంపాలు జపాన్ను వణికించాయి. కొన్ని గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10:… Read More
సజావుగా సాగుతున్న రెండోదశ పరిషత్ పోలింగ్తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ విడతలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలుండగా... వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. … Read More
కాంగ్రెస్ లో కోవర్టులున్నారట ... కానీ ఎవరూ పేర్లు చెప్పరట.. పరేషాన్ చేస్తున్న హస్తం నేతలుకాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో మనుగడ కోసం ప్రస్తుతం పోరాటం చేస్తున్న పార్టీ. వరుస వలసలతో కుదేలవుతున్న పార్టీ. జంప్ జిలానీలైన ఎమ్మెల్యేల వల్ల బక్కచిక్క… Read More
అయోధ్య వివాదంపై కమిటీ మధ్యంతర నివేదిక.. నేడు కేసు విచారించనున్న సుప్రీంకోర్టు..ఢిల్లీ : అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదికను పరిశీలించనుంది. భ… Read More
0 comments:
Post a Comment