ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మరో దారుణం వెలుగుచూసింది. 16 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. హోలీ రోజున బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీసులు తననే బెదిరింపులకు గురిచేశారని బాధితురాలు వాపోయారు. నిందితులపై ఫిర్యాదు చేస్తే నిన్నూ,నీ తండ్రిని అరెస్ట్ చేస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQvSus
Thursday, April 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment