Sunday, April 25, 2021

ఎక్కడా మద్యం దొరకట్లేదని... ఆల్కాహాల్ బదులు శానిటైజర్... ఏడుగురు మృతి...

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బదులు హ్యాండ్ శానిటైజర్ తాగిన ఏడుగురు మృతి చెందారు. లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో ఆ ఏడుగురు శానిటైజర్ తాగారు. యావత్మాల్ జిల్లాలోని వాణి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా రోజు వారీ కూలీలే కావడం గమనార్హం. స్థానిక పోలీస్ అధికారి అంజయ్ పుజాల్వర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tTUuBG

Related Posts:

0 comments:

Post a Comment