మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బదులు హ్యాండ్ శానిటైజర్ తాగిన ఏడుగురు మృతి చెందారు. లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో ఆ ఏడుగురు శానిటైజర్ తాగారు. యావత్మాల్ జిల్లాలోని వాణి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా రోజు వారీ కూలీలే కావడం గమనార్హం. స్థానిక పోలీస్ అధికారి అంజయ్ పుజాల్వర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tTUuBG
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment