మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బదులు హ్యాండ్ శానిటైజర్ తాగిన ఏడుగురు మృతి చెందారు. లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో ఆ ఏడుగురు శానిటైజర్ తాగారు. యావత్మాల్ జిల్లాలోని వాణి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా రోజు వారీ కూలీలే కావడం గమనార్హం. స్థానిక పోలీస్ అధికారి అంజయ్ పుజాల్వర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tTUuBG
ఎక్కడా మద్యం దొరకట్లేదని... ఆల్కాహాల్ బదులు శానిటైజర్... ఏడుగురు మృతి...
Related Posts:
రేపటి నుండే టీడీపీ ప్రజా చైతన్య యాత్ర ... కాన్సెప్ట్ అంతా తొమ్మిదే !!ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని భావిస్తున్నమాజీ స… Read More
లోదుస్తులు విప్పించడం కరెక్టేనట: రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు కుక్కలుగా పుడతారట..!అహ్మదాబాద్: మహిళల రుతుస్రావంపై గుజరాత్కు చెందిన స్వామిజీ ఒకరు కొన్ని దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావ రోజులను గుర్తించడానికి 68 మంది విద్యార… Read More
జగన్ రెడ్డి గారూ 48 గంటలు అన్నారు.. నెలవుతోన్నా జమ కానీ నగదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ఏపీ ప్రభుత్వంపై జనసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రైతు సంక్షేమం, రైతు భరోసా అని ఎన్నికల ముందు కబుర్లు చెప్పిన వైసీపీ.. తర్వాత రైతుల గురించి మరచిపోయి… Read More
కూతురికి అలా జరిగినా సీఎంకు తెలిసిరాలేదు.. మా వల్లే బతికిపోయారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు‘‘తెలంగాణకు సంబంధించి ఇవాళ(ఫిబ్రవరి 18) చాలా కీలకమైన రోజు. ఆరేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు ఏపీ విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. తెలంగాణ ఏర్పాటులో … Read More
భయానకం: కదులుతున్న రైలులో స్టంట్స్ చేసి, ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు(వీడియో)న్యూఢిల్లీ: రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ భయంకరమైన టిక్టాక్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్లో వేలాడుతూ ప్రయాణం … Read More
0 comments:
Post a Comment