కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి, మరికొన్నింటిని వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCmpie
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment