విశాఖలోని పెందుర్తి మండలం జత్తాడలో విషాదం చోటుచేసుకుంది . ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విశాఖ నగరం మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. అయితే వీరిని హతమార్చి, సజీవదహనం చేసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djLUGM
విశాఖలో దారుణం : ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హత్య ,ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ
Related Posts:
ఉండవల్లి ఊసరవెల్లిలా మాట్లాడకండి.. ఆర్ఎస్ఎస్పై విమర్శలా.. మరీ నెహ్రూ అలా: విష్ణువర్ధన్సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ… Read More
డీటీహెచ్ మార్గదర్శకాలకు సవరణ -ఇకపై 20 ఏండ్లకు లైసెన్స్ -కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడిదేశంలో డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ (డీటీహెచ్) మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై డీటీహెచ్ లైసెన్స్ను 20 ఏండ్లకు ఇస్తారు. లైసెన్స్ … Read More
4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు 59వేల కోట్ల స్కాలర్షిప్: కేంద్ర కేబినెట్ ఆమోదంన్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులక… Read More
శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూశబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్ జాగ్రత్తలతో … Read More
ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బి… Read More
0 comments:
Post a Comment