Monday, April 19, 2021

కేటీఆర్‌తో బీజేపీ నేతల భేటీ.. భగ్గుమంటున్న బండి సంజయ్.. అధ్యక్షుడికే తెలియకుండా ఎలా కలుస్తారు..?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేవలం ఒక కార్పోరేటర్ సీటు ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీతో చర్చలు జరపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఈ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు... ఎవరి నేత్రుత్వంలో ఇదంతా జరిగింది... ఇవన్నీ నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీని కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dyQDEI

Related Posts:

0 comments:

Post a Comment