Wednesday, April 14, 2021

జో బైడెన్ కీలక నిర్ణయం... ఇద్దరు భారత సంతతి అధికారులకు ప్రమోషన్... సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పదవులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన టీమ్‌లో భారత సంతతి అమెరికన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా భారత సంతతి వ్యక్తులను తన టీమ్‌లో నియమించుకున్నారు. తాజాగా ఇద్దరు భారత సంతతి మహిళలను కీలక పదవులకు నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ఇద్దరిలో ఒకరు మీరా జోషి కాగా.. మరొకరు రాధికా ఫాక్స్. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పదవులకు వీరిని ప్రమోట్ చేయనున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wRL9fT

0 comments:

Post a Comment