పశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 44 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద 78,931 మందితో కేంద్ర సాయుధ బలగాలను మోహరించింది . అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది . తాజాగా ఒక పోలింగ్ బూత్ వద్ద అగంతకులు కాల్పులు జరపటంతో ఒకరు మరణించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3sk16
పశ్చిమ బెంగాల్ పోలింగ్ హింసాత్మకం .. కూచ్ బెహార్లో ఘర్షణలు , కాల్పుల్లో నలుగురు మృతి
Related Posts:
ఢిల్లీ టీటీడీ శ్రీవారి ఆలయంలో గోల్మాల్..!! 4 కోట్ల మేర అక్రమాలు: ఉన్నతాధికారిపైన ఆరోపణలు..!!శ్రీవారి పేరుతో అక్రమాలకు పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ గోల్ మాల్ లో స్వయంగా ఒక ముఖ్య అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది… Read More
నెల్లూరు టికెట్లు తిరుమలకు: చంద్రబాబు ప్రచార యావను మాకు అంటగడతారా?: వైసీపీ ఎమ్మెల్యేవిజయవాడ: తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్ లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక ప్రభుత్వానికి సంబంధించిన అన్యమత ప్రచార కార్యక్రమాల… Read More
జగన్ మెచ్చిన ఆ ఐదుగురు మంత్రులు..! పూర్తి స్థాయిలో ఉండేదీ వారేనట..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి పాలనలో సీఎం జగన్ మెహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అటు మంత్రులు గాని, ఇటు అదికారులు గాని ఎవ్వరూ కూడా… Read More
విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకైన సిద్దం : ప్రభాకర్ రావుతెలంగాణ ప్రభుత్వ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలను జెన్కో మరియు ట్రాన్స్కో సీ… Read More
మా బదులు మీరే పోరాడండి: భారత్, పాక్లపై డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్/న్యూఢిల్లీ: తమ బదులు భారత్, పాకిస్థాన్ దేశాలు ఆఫ్గనిస్థాన్లో ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఆఫ్గన… Read More
0 comments:
Post a Comment