ఆంధ్రప్రదేశ్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కలిపి మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 2,44,71,002 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఏపీ పరిషత్ పోలింగ్:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cYCDDF
పరిషత్ పోలింగ్ షురూ -భారీ భద్రత -47శాతం కేంద్రాలు సమస్యాత్మకం -కౌంటింగ్ వద్దన్న కోర్టు
Related Posts:
షాకింగ్ : ఎంపీ సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్...కర్ణాటకలోని మండ్య ఎంపీ,నటి సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆమె సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. సోమవారం(జూలై 6) ట్విట్టర్ ద… Read More
విషాదం: ఎయిమ్స్ 4వ అంతస్తు నుంచి దూకి జర్నలిస్ట్ ఆత్మహత్య..దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిన ఓ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న కోవిడ్ నోడల్ ఆస్పత్రి ఎయిమ్స్ భవనం నుంచ… Read More
గాంధీ నుంచి ప్రతీరోజూ 25 డెడ్ బాడీలు... ఎక్కడా చెప్పట్లేదు... మంత్రి జగ్గారెడ్డి సంచలనం...ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఓ కౌన్సిలర్ ప్రాణాలను కాపాడుకోలేకపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా స్వయంగా తానే ఎంత … Read More
గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్... మరో ఏడుగురి అరెస్ట్...గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్ కేసులో మరో ఏడుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఏ-1 వరుణ్,ఏ-2 కౌశిక్లను అరెస్ట్ చేసిన పోలీసుల… Read More
60 రోజులు..21 ప్రాణాలు.. 1.5కి.మీ వెనక్కి.. ఇరు సైన్యాల డీఎస్కలేషన్.. చైనా కీలక ప్రకటన..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు 60 రోజుల తర్వాత ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. తూర్పు లదాక్ లోని కీలక ప్రాంతాలన… Read More
0 comments:
Post a Comment