Wednesday, April 7, 2021

పరిషత్ పోలింగ్‌ షురూ -భారీ భద్రత -47శాతం కేంద్రాలు సమస్యాత్మకం -కౌంటింగ్ వద్దన్న కోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కలిపి మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 2,44,71,002 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఏపీ పరిషత్ పోలింగ్:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cYCDDF

Related Posts:

0 comments:

Post a Comment