Wednesday, April 7, 2021

ఏపీ పరిషత్ పోలింగ్: షాకింగ్ ట్విస్ట్ -ఒడిశా పోలీసుల అలజడి -కోటియా గ్రామాల్లో సెక్షన్ 144 -ఈసీకీ నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకుగానూ అన్ని జిల్లాల్లో కలిపి 27,751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ ఇవాళ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. 6,942 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 6,314, అత్యంత సమస్యాత్మక బూత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PHI7K8

Related Posts:

0 comments:

Post a Comment