భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. విపరీతంగా పెరుగుతున్న కేసులు, మరణాలతో భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 3.8 లక్షలకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అటు మరణాలలోనూ రికార్డు స్థాయిలో ఒకే రోజులో 3,645 మంది మృత్యువాత పడటం తాజా పరిస్థితికి అద్దం పడుతుంది. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u4xxMe
Wednesday, April 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment