దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 306 మంది కరోనాతో మృతి చెందారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ఇప్పటివరకూ మొత్తం 13,193 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటికే ఢిల్లీ ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోగా... చాలామంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3neSilG
Thursday, April 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment