Thursday, April 22, 2021

ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు.. 24గంటల్లో 306 మంది.. వెంటాడుతున్న ఆక్సిజన్ సమస్య..

దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 306 మంది కరోనాతో మృతి చెందారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ఇప్పటివరకూ మొత్తం 13,193 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటికే ఢిల్లీ ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోగా... చాలామంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3neSilG

Related Posts:

0 comments:

Post a Comment