భారతదేశంలో కరోనా మహమ్మారి అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తోంది. కంట్రోల్ లేకుండా పెరుగుతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకుండా, స్థానికంగానే కరోనాను కట్టడి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న వేళ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v51yvp
కరోనాతో భారత్ విలవిల ... మూడు లక్షలకు చేరువగా కొత్త కేసులు ,15 మిలియన్లకు చేరిన మొత్తం కేసులు
Related Posts:
ఏపీలో గేట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ - మే 11 నుంచి ఆన్ లైన్ కోచింగ్ ... దరఖాస్తు విధానమిలా..ఏపీలో గేట్ పరీక్షార్ధులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ సూచన మేరకు ఈ నెల 7 నుంచి విద్యార… Read More
హోంగార్డు టు డీజీపీ: పోలీసుల హెల్త్ ప్రొఫైల్పై ఫోకస్, ఆరోగ్యం ఆధారంగా డ్యూటీ, 25 వేల మంది...కరోనా వైరస్ విస్తరిస్తోన్న నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. దాదాపు 40 రోజుల నుంచి వైద్య సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది పనిచేస్తూనే ఉన్న… Read More
మీ డ్యూటీలు అక్కడ చెయ్యండి .. పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ .. కేస్ ఫైల్లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు జులుం ప్రదర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న బైక్ ఆపినందుకు ఒక వ్యక్తి నోటికొచ్చిన బూతులు తి… Read More
పాకిస్థాన్ స్పీకర్ను వదలని రక్కసి, అసద్ ఖైజర్కు కరోనా పాజిటివ్, రెండో పొలిటీషియన్...ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. దాయాది పాకిస్థాన్లో కూడా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోంది. రాజకీయ నేతలను కూడా వైరస్ వదలడం లేదు. ఇద… Read More
పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ .. ఏం చేశారంటేకరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తీవ్ర సంక్షోభంలో ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ప్రధానికి … Read More
0 comments:
Post a Comment