Sunday, April 18, 2021

కరోనాతో భారత్ విలవిల ... మూడు లక్షలకు చేరువగా కొత్త కేసులు ,15 మిలియన్లకు చేరిన మొత్తం కేసులు

భారతదేశంలో కరోనా మహమ్మారి అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తోంది. కంట్రోల్ లేకుండా పెరుగుతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకుండా, స్థానికంగానే కరోనాను కట్టడి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న వేళ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v51yvp

0 comments:

Post a Comment