భారతదేశంలో కరోనా మహమ్మారి అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తోంది. కంట్రోల్ లేకుండా పెరుగుతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకుండా, స్థానికంగానే కరోనాను కట్టడి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న వేళ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v51yvp
కరోనాతో భారత్ విలవిల ... మూడు లక్షలకు చేరువగా కొత్త కేసులు ,15 మిలియన్లకు చేరిన మొత్తం కేసులు
Related Posts:
అభ్యర్థి ఉన్నా... ప్రచారంలో పాల్గోనని వైనం... ! భర్త ఫోటోతో ప్రచారం చేసిన భార్యఎన్నికల ప్రచారం అంటే పెద్ద హడవుడి, హంగామా ..పార్టీ అభ్యర్థులు భారీ వాహానాల కాన్వాయ్ లు, బహిరంగసభలు ఉంటాయి. ఇందుకోసం పెద్ద ప్రచార ప్రణాళికలే రచిస్తారు … Read More
నగేశ్పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీహైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహె… Read More
రవిప్రకాశ్కు రెండోసారి నోటీసులు : ఆదివారం విచారణకు హాజరుకావాలని స్పష్టీకరణహైదరాబాద్ : రవిప్రకాశ్కు సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీచేశారు. టీవీ 9 వాటాల అంశంలో నకిలీ పత్రాలు సృష్టించడం, కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర… Read More
రాజస్థాన్ ఇష్యూపై ఏమంటారు, అవార్డు వాపసీకి మోదీ సూటి ప్రశ్నఘజిపూర్ : ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్న నేపథ్యంలో అధినేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధాని మోదీ తాజాగా విపక్ష కాంగ్రెస్పై ఒంటికాలిపై లే… Read More
ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడే చెప్పను : పవన్ కళ్యాణ్మరో కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో పోటీ చేసిన ఆయా పార్టీలు ఎవరి లెక్కల్లో వారు మాకు ఇన్ని సీట్లు వస్తాయంటే మాకు అన్ని సీట్లు వస్తాయని … Read More
0 comments:
Post a Comment