బీజింగ్: ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. చైనాకు చెందిన హ్యాకర్ల అకౌంట్లన్నింటినీ బంద్ చేసి పడేసింది. అధికారికంగా వినియోగించే వాటితో పాటు, ఫేక్ ఐడీలతో సృష్టించిన అకౌంట్లన్నింటినీ స్తంభింపజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. తమ సంస్థ మార్గదర్శకాలు, విధానాలకు ప్రతికూలంగా ఉండటం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vYBVh5
షాకిచ్చిన ఫేస్బుక్: వారి అకౌంట్లు బంద్: ముస్లిం, జర్నలిస్టులపై కోవర్ట్ ఆపరేషన్
Related Posts:
ఇంటర్పోల్ అదుపులోకి సీఎం జగన్ త్వరలోనే: బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలుహైదరాబాద్: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పలువ… Read More
అసలు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిందెంతో తెలుసా?: ఐటీ పంచనామా రిపోర్ట్ ఇదే, యనమల ఫైర్అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలపై తప్పుడు ప్రచారం చ… Read More
ఉండవల్లి అరుణ్ చెప్పింది నిజం.. అందుకే నా ఫ్యాన్స్ జనసేనకు ఓటేయలేదు: పవన్ కల్యాణ్‘‘ఒక రోగి బాగుపడాలని డాక్టర్ ఎలా కోరుకుంటాడో... అనేక రుత్మతలున్న ఈ సమాజాం మెరుగుపడాలని నేను కూడా కోరుకుంటాను. బేసిగ్గా కీడెంచి మేలెంచేవాణ్ని కాబట్టి..… Read More
గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ చేయలేదు.. కేసు రీఓపెన్ చేయాలన్న బీజేపీ నేత..మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలని సంచలన ప్రతిపాదన చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ట్విట్టర్లో వైరల్… Read More
ఎన్డీఏలో కలుస్తామని చెప్పలేం, ఓ వర్గం మీడియా వక్రీకరించింది: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించా… Read More
0 comments:
Post a Comment