Sunday, March 21, 2021

ఏపీలో కరోనా ఎఫెక్ట్ .. శ్రీశైలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో నేటి నుండి అన్నదానం నిలిపివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 8 ,93,734 కేసులు నమోదు కాగా, 2188

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cTyNdP

Related Posts:

0 comments:

Post a Comment