Sunday, March 21, 2021

షాకింగ్: నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను -ఇంటర్‌పోల్ దర్యాప్తు -ఎస్ఈసీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థ ఎన్నికలు ప్రశాతంగా, విజయవంతంగా జరిగినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య విభేదాలు, వివాదాలు మత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రుల గౌరవానికి భంగం కలిగించేలా లేఖలు రాశారంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసులివ్వగా, అసలా లేఖలు బయటికెలా లీక్ అయ్యాయో తేల్చండంటూ ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r6ozM7

Related Posts:

0 comments:

Post a Comment