ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. ఓ కీలక డిమాండ్పై ఎంతో కాలంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పార్లమెంటు సాక్షిగా నో చెప్పేసింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ప్రత్యేక హోదా వంటి విభజన హామీల విషయంలోనూ పార్లమెంటులో వరుస షాకులు ఇస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rkIYNM
టీటీడీపై జగన్ సర్కారుకు కేంద్రం షాక్- నో సపరేట్ రూల్- కుదరదన్న నిర్మల
Related Posts:
పాక్లో సంబరాలు... తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోనే చర్చనీయాంశం కావడమే కాదు.. పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రికలో కూడా వార్తలు వచ్చాయి. ఎన్… Read More
శత్రువు చేతికి చిక్కినా.. వెల్కం అభినందన్: పవన్ కళ్యాణ్, గంభీర్, సైనా నెహ్వాల్ సహా ప్రముఖులున్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్ను పాక్.. భారత్కు అప్పగించింది. లాహ… Read More
చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది, ప్రాణాలు కోల్పోయిన 4గురు జవాన్లుశ్రీనగర్: చనిపోయినట్లుగా నటించిన ఓ టెర్రరిస్ట్.. భద్రతా బలగాలు దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జ… Read More
24 వేళ్ళతో పుట్టిన శిశువు... వింతగా చూస్తున్న జనాలుతెలంగాణా రాష్ట్రంలో వింత శిశువు జన్మించాడు . జోగులాంబ గద్వాల జిల్లాలో జన్మించిన ఈ శిశువును జనాలు వింతగా చూస్తున్నారు . కొన్ని సందర్భాల్లో చాలా మందికి … Read More
పాక్ నుంచి అభినందన్ వస్తే విశాఖ వస్తావా, కనిపిస్తే కొడతావేమో: మోడీపై చంద్రబాబుఅమరావతి: విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తనపై విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రధానిపై దుమ్మెత్త… Read More
0 comments:
Post a Comment