ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. ఓ కీలక డిమాండ్పై ఎంతో కాలంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పార్లమెంటు సాక్షిగా నో చెప్పేసింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ప్రత్యేక హోదా వంటి విభజన హామీల విషయంలోనూ పార్లమెంటులో వరుస షాకులు ఇస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rkIYNM
టీటీడీపై జగన్ సర్కారుకు కేంద్రం షాక్- నో సపరేట్ రూల్- కుదరదన్న నిర్మల
Related Posts:
Girl: బాయ్ ఫ్రెండ్ తో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడిన చెల్లెలు, గొంతుకోసి చంపేసిన అన్న !చెన్నై/ పళని: తండ్రి చనిపోవడంతో అన్న ఆ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకోవడానికి వారి బంధువులు ఆ ఇంటికి వచ్చి వెలుత… Read More
అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్లో ప్రజల ఇక్కట్లుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలు వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయ… Read More
రూ.64 కోట్లు మాయం: అరెస్టయిన వారి ఖాతాలో లేని నగదు.. మరీ ఎక్కడ నగదుతెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిధుల లెక్క తేలలేదు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న… Read More
కేరళలో మరింత తగ్గిన కరోనా కేసులు: 10 వేల లోపు కేసులు.. 149 మంది మృత్యువాతదైవ భూమి కేరళలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 12 వేల పైచిలుకు కేసులు రాగా.. ఇవాళ అదీ మరింత తగ్గింది. గత 24 గంటల్లో 8850 కరోన… Read More
రెబల్ స్టార్: ప్రభుత్వ తీరును తప్పుపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..స్వపక్షంలో ధిక్కార స్వరం వినిపించే నేతలు కొందరే.. ఏపీలో అయితే రఘురామ హాట్ టాపిక్ అవుతారు. ఇక తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్ను ఎదురించి మాట్… Read More
0 comments:
Post a Comment