న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చాలాకాలం తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు భయానకంగా పెరగడం ఇదే తొలిసారి. దీని ఫలితం దేశంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cmcQVT
కల్లోలం రేపుతోన్న కరోనా: 53 వేలకు పైగా కొత్త కేసులు: నాలుగు లక్షలకు చేరువగా
Related Posts:
ఢిల్లీలో సీఎం జగన్పై తీవ్ర చర్చ.. కేసీఆర్ ఫార్ములాతో వైసీపీకి చెక్.. ఏపీ బీజేపీ ప్లాన్ ఇదేనట..‘‘అమరావతి తరలింపు అంశం ఇప్పటికే నేషనల్ సబ్జెక్ట్ అయింది. ఇప్పుడిక ఇంటర్నేషనల్ అంశంగానూ మారుతోంది. ప్రపంచానికి కరోనా వైరస్ లాగా.. ఏపీకి వైసీపీ వైరస్ పట… Read More
Video : బీఎండబ్ల్యూని ఈడ్చుకెళ్లిన రైలు.. సేఫ్గా బయటపడ్డ డ్రైవర్..భూమి మీద నూకలు మిగిలి ఉంటే.. మృత్యువు వెంటపడి తరిమినా సరే బతికి బట్ట కట్టగలుగుతారు. అందుకు దీన్ని మించిన ఉదాహరణ లేదేమో. ఓ బీఎండబ్ల్యూ కారును రైలు ఢీకొ… Read More
ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశిన వైష్ణవ ఆలయాలను ఎందుకు సందర్శించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే..ఈ నెల 26న రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్ధుల పేర్లను సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు విధేయతే … Read More
coronavirus effect: మెట్రోలో తగ్గిన 10 వేల మంది ప్రయాణికులు, లాభాల మెట్రో కాస్త..కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని.. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు కోచ్లను ఎప్పట… Read More
0 comments:
Post a Comment