న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చాలాకాలం తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు భయానకంగా పెరగడం ఇదే తొలిసారి. దీని ఫలితం దేశంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cmcQVT
కల్లోలం రేపుతోన్న కరోనా: 53 వేలకు పైగా కొత్త కేసులు: నాలుగు లక్షలకు చేరువగా
Related Posts:
ప్రజా క్షేత్రంలోకి ఏపి కాంగ్రెస్..! రేపటి నుంచే ప్రత్యేక హోదా భరోసా యాత్ర..!అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అదిగమించేందుకు ప్రజాకార్యక్రమాల రూపకల్పన చేసుకుంటోంది. నేతలతో పాటు… Read More
నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్..అతని పని అదే:గుంటూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్యకేసు మిస్టరీని మంగళగిరి పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు శ్రీనివాస రావే హంతకుడని నిర్ధారించారు. జ్యోతిన… Read More
రజనీకాంత్ పై ఆస్ట్రేలియా పోలీసుల ట్వీట్ వైరల్ .. ట్వీట్ లో మ్యాటర్ ఏంటంటేతలైవా ,సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తలైవా రజినీకాంత్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా… Read More
ప్రతీకారం మొదలెట్టిన సైన్యం.. పుల్వామా దాడి \"మాస్టర్ మైండ్\" ఖేల్ ఖతంపుల్వామా : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకారేచ్ఛకు సన్నద్ధమైంది సైన్యం. ముష్కరుల దొంగదెబ్బకు సరైన సమాధానం చెప్పేందుకు రెడీ అయింది. ఆ క్రమంలో జైషే మహమ్మద్ ఉ… Read More
`ఫిరాయింపు ఎమ్మెల్యే`లపై టీడీపీ సీనియర్ల గుస్సా: ఎన్నికల ముంగిట్లో భగ్గుకర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో సరికొత్త పితలాటకం మొదలైంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని మభ్య పెట్టి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్… Read More
0 comments:
Post a Comment