Thursday, March 25, 2021

హరిద్వార్ లో మహా కుంభమేళా .. కరోనా ఎఫెక్ట్ తో నెలరోజులే .. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఈ సమయంలో హరిద్వార్ లో నిర్వహించే కుంభమేళాకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ లు చేసుకుని రావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P75vAB

Related Posts:

0 comments:

Post a Comment