దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఈ సమయంలో హరిద్వార్ లో నిర్వహించే కుంభమేళాకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ లు చేసుకుని రావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P75vAB
Thursday, March 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment