ఇటీవల కురిసిన భారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. వేల సంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. నేటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. అయితే ప్రస్తుతం వర్షాలు వరదలు కాస్త తగ్గినా చాలా ప్రాంతాల్లో వరద కారణంగా పేరుకుపోయిన బురద,అపరిశుభ్ర పరిస్థితులు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ధరణి పోర్టల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j8SxLs
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసిన సర్కార్ ..వరదల ఎఫెక్ట్
Related Posts:
తహాసీల్దార్లకు భద్రతగా పోలీసులు...!రెవెన్యూ ఉద్యోగుల ఆందోళలనకు ప్రభుత్వం దిగివచ్చింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు చేసిన నిరసనకు ఫలితం దక్కింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష… Read More
తిరుపతి తీరుగా అయోధ్య... రెండున్నరేళ్లలో పూర్తిఅయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో... అయోధ్యను ఒక ప్రముఖనగరంగా తీర్చి దిద్దేందుకు అక్కడి అధికారలు అప్పుడే శ్రీకారం చుట్టారు. దీంతో దే… Read More
\"బీహార్ ఐన్స్టీన్\": వశిష్టనారాయణ్ సింగ్ ఇకలేరు.. ఐన్స్టీన్ సిద్ధాంతంను సవాల్ చేసిన ఘనాపాటీమేధావి, బీహార్ ఐన్స్టీన్గా పిలువబడే వశిష్ట నారాయణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పాట్నా హాస్పిటల్ల… Read More
సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: టికెట్ క్లర్కు పోస్టులకు అప్లయ్ చేయండిసౌత్ వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 386 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరియు కమర్షి… Read More
చంద్రబాబుపై వంశీ ఫైర్: వైసీపీకి మద్దతుగా నిలుస్తాం..జూ ఎన్టీఆర్ ఏమయ్యారు: చినబాబు...పవన్ పై ఇలా..!టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. మంచి కోరుకొనే వారు వైసీపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. తాను వైస… Read More
0 comments:
Post a Comment