ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోరెత్తింది. కాగా, కార్పొరేషన్లు అన్నింటినీ గెలుచుకున్న వైసీపీకి.. రెండు మున్సిపాలిటీల్లో మెజార్టీ దక్కక పోవడంతో అచ్చంగా క్లీన్ స్వీప్ చేసిన ఘనత దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రతిపక్ష టీడీపీకి కనీసం రెండు పురపాలికలైనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bNp8WV
చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివే
Related Posts:
కమల్హసన్పై చెప్పు విసిరిన దుండగుడుచెన్నై : తమిళనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హసన్హై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విల్లుపురంలో నిర్వహించిన రోడ్ షో లో ఈ … Read More
అధికారం చేపట్టినా అది మూణ్నాళ్ల ముచ్చటే.. బీజేపీపై శరద్ పవార్ జోస్యంముంబై : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో రాజకీయ నాయకులంతా ఫలితాలపై దృష్టి పెట్టారు. కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీల భవిష్యత్తుపై అంచనా వే… Read More
వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్య డ్యాన్స్ చేస్తే చంపేసిండు..!పాట్నా : పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేయడం కామన్. చిన్నా, పెద్దా చిందులు వేస్తూ.. వెడ్డింగ్ సెర్మనీలు ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఓ వివాహం సందర్భంగా… Read More
వైసీపీ నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు ఎందుకు ? ఎవరేం మాట్లాడినా స్పందించరేం ?వైసిపి నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయిపోయారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీ లకు చుక్కలు చూపించే రోజా ఎన్నికలు ముగిసిన నాటినుండి నేటి వరకు మాట్లా… Read More
విజయవాడలో ఆ ఇద్దరూ..!? పోలీసులకు రవిప్రకాశ్..శివాజీ మెయిల్: 10 రోజుల గడువు ఇవ్వండి..!కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్..నటుడు శివాజీ హాజరు కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. హైకోర్టు సైతం రవి ప్రకాశ్ అభ్… Read More
0 comments:
Post a Comment