ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోరెత్తింది. కాగా, కార్పొరేషన్లు అన్నింటినీ గెలుచుకున్న వైసీపీకి.. రెండు మున్సిపాలిటీల్లో మెజార్టీ దక్కక పోవడంతో అచ్చంగా క్లీన్ స్వీప్ చేసిన ఘనత దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రతిపక్ష టీడీపీకి కనీసం రెండు పురపాలికలైనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bNp8WV
చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివే
Related Posts:
Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?బెంగళూరు/ మైసూరు: భర్త బతికుండగానే భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఊరి పెద్దలు, బంధువులు, పోలీసులు అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, ఆమ… Read More
ఇజ్రాయెల్, హమాస్ పోరుకు బ్రేక్- కాల్పుల విరమణకు అంగీకారం- ఈజిప్ట్ దౌత్యంతో11 రోజులుగా ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనాపై సాగిస్తున్న యుద్దానికి తాత్కాలిక బ్రేక్ పడింది. హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో పాలస్తీనాలోని అమాయక పౌ… Read More
దండకారణ్యంలో కలకలం: 13 మంది మావోయిస్టుల మృతదేహాలుముంబై: మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మరోసారి కలకలం చెలరేగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటన… Read More
వాహనదారులపై మోత బరువు: మళ్లీ పెట్రో రేట్లు భగ్గు: క్రూడాయిల్ ధర తగ్గినా..న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. … Read More
అరుణాచల్ సరిహద్దుకు సమీపంలో చైనా రోడ్డు నిర్మాణం... భారత్ను మళ్లీ కలవరపెడుతున్న డ్రాగన్...అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలో టిబెట్ భూభాగంలోని బ్రహ్మపుత్ర లోయ మీదుగా చైనా వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసింది. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో దీ… Read More
0 comments:
Post a Comment