Sunday, March 14, 2021

చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివే

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోరెత్తింది. కాగా, కార్పొరేషన్లు అన్నింటినీ గెలుచుకున్న వైసీపీకి.. రెండు మున్సిపాలిటీల్లో మెజార్టీ దక్కక పోవడంతో అచ్చంగా క్లీన్ స్వీప్ చేసిన ఘనత దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రతిపక్ష టీడీపీకి కనీసం రెండు పురపాలికలైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bNp8WV

Related Posts:

0 comments:

Post a Comment