ముంబై: త్రయంబకేశ్వరాలయం.. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గోదావరి నదీమతల్లి జన్మస్థానంగా విరాజిల్లుతోంది. షిర్డీ సాయినాథున్ని సందర్శించడానికి వెళ్లే ప్రతి ఒక్కరూ త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రోజూ వేల మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఇది. మహా శివరాత్రి నాడు భక్తలు తాకిడి రెట్టింపు అవుతుంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qwxSoB
మహా శివరాత్రి నాడు భక్తులకు తీవ్ర నిరాశ: తెరచుకోని ప్రఖ్యాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం
Related Posts:
హోదా కాదు..స్పెషల్ ఫోకస్ స్టేట్: జగన్ ఒప్పుకోవాల్సిందేనా: చంద్రబాబు చేతికి అస్త్రం అందిస్తారాఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు… Read More
తస్మాత్ జాగ్రత్త: ఒకే ఒక ఫోన్కాల్తో చాలా డబ్బును కొల్లగొట్టిన కేటుగాడు..ఎలాగంటే..?హైదరాబాదు: ఒకరిని మోసం చేయాలని భావించే వ్యక్తికి వంద దారులు ఉంటాయని ఓ ఘటన నిరూపించింది. మోసపోవడం తప్పుకాదు కాని ఆ సమయంలో తెలివిగా ఉండకపోవడం తప్పే. మోస… Read More
ఏపీలో ‘బంట్రోతు’ వ్యాఖ్యల దుమారం .. బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డిఏపీలో బంట్రోతు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎవరికి వారు బంట్రోతు వ్యాఖ్యలు చేస్తూ వాటికి కొత్త అర్ధాలు చెప్తున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి … Read More
నెక్లెస్ రోడ్లో ఏమి జరుగుతోంది? అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించిన యువకుడిని చంపేశారు !హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. అక్కడ ప్రేమ జంటల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక ప్రేమ జంట అసభ్య ప్రవర్తన చూడలే… Read More
లోకేష్ ఇలా సర్దుకుపోవాల్సిందేనా .. ఆ కల తీరాలంటే మరో ఐదేళ్ళు ఆగాల్సిందేనామాజీ ఐటీ శాఖ మంత్రి, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కన్నారు . ఇక కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ సైతం ప్రచారం చేసింది… Read More
0 comments:
Post a Comment