ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా తన పంతం నెరవేర్చుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా, కోర్టుల్లో కేసులతో ఇబ్బందిపెట్టినా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోయారు. ఫలితంగా ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30yadcM
నిమ్మగడ్డకు కౌంట్డౌన్ ప్రారంభం-20 రోజుల్లో రిటైర్మెంట్- పరిషత్ పోరు ముగిస్తారా ?
Related Posts:
హుస్సేన్సాగర్లో జరిగినట్టే.. గోదావరి తీరాన కూడా.. : సీఎం కేసీఆర్హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్లో ర… Read More
వామ్మో ఇదేమి ఫీటు.. కొండచిలువతో పోటీ పడితే కండ పీకిందిగా (వీడియో)సిడ్నీ : ప్రముఖ వైల్ట్ లైఫ్ శాస్త్రవేత్త ఆదామ్ థార్న్ చేసిన ఫీటు ప్రమాదకరంగా మారింది. కొండ చిలువతో ఫీటు చేస్తున్న సందర్భంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు.… Read More
కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం లేని కాంగ్రెస్, విజయం ఎలా సాధిస్తుంది...? కేటీఆర్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒ… Read More
NTROలో ఉద్యోగాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ… Read More
కాదేదీ బంగారం స్మగ్లింగ్కు అనర్హం.. మొన్న ఇస్త్రీ పెట్టెలు.. నేడు మురుకుల మిషన్చెన్నై: బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్కు కాదేదీ అనర్హమని భావిస్తున్నారు. ఆ క్రమంలో విదేశాల నుంచి కిలోలకొద్దీ బంగారం తీసుకొస్తూ… Read More
0 comments:
Post a Comment