ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా తన పంతం నెరవేర్చుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా, కోర్టుల్లో కేసులతో ఇబ్బందిపెట్టినా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోయారు. ఫలితంగా ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30yadcM
నిమ్మగడ్డకు కౌంట్డౌన్ ప్రారంభం-20 రోజుల్లో రిటైర్మెంట్- పరిషత్ పోరు ముగిస్తారా ?
Related Posts:
మోడీ ప్రభుత్వ కొత్త పథకం: టీడీ డిపాజిట్ స్కీం-ఐదేళ్లలో ఒక లక్షపై రూ. 39వేల వడ్డీన్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 చివరలో ఒక కొత్త పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్(టీడీ) స్కీం 2019 ప… Read More
హాలీవుడ్ సినిమా స్టైల్లో బెంగళూరులో 70 కేజీల బంగారు నగలు లూటీ, జస్ట్ రూ. 16 కోట్లు, బాత్ రూంలో !బెంగళూరు: బెంగళూరు నగరంలో హాలీవుడ్ సినిమా స్టైల్లో ప్రసిద్ది చెందిన ఫైనాన్స్ కంపెనీలో 70 కేజీల బంగారు నగలు ఎత్తుకుపోయారు. ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్… Read More
జార్ఖండ్లో ఊహించని మలుపు.. 50కి పెరిగిన హేమంత్ బలం..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఒక్కరోజైనా గడవకముందే జార్ఖండ్ లో ఊహించని పరిణమం చోటుచేసుకుంది. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో.. 47 సీట్లు గెల్చుకున… Read More
నాగిరెడ్డి కమిషనరా? టీఆర్ఎస్ కార్యకర్తా? ఎన్నికల అధికారిపై జగ్గారెడ్డి ఫైర్కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఫైర… Read More
ఇయర్ రౌండప్ ... ప్రభంజనం సృష్టిస్తానన్న జనసేనను పరాభవం పాలు చేసిన 2019తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మార్పు కోసం స్థాపించిన పార్టీ, ప్రభంజనం సృష్టిస్తాం అని వచ్చిన పార్టీ, ప్రశ్నిస్తాం అని నినదించిన పార్టీ ప్రశ్నించటాని… Read More
0 comments:
Post a Comment