హైదరాబాద్లో దారుణం వెలుగుచూసింది. వావి వరసలు మరిచిన ఓ దుర్మార్గుడు చెల్లెలి వరసయ్యే యువతి పట్ల పశువులా ప్రవర్తించాడు. కష్ట కాలంలో ఆమె అతనికి డబ్బులిచ్చి మరీ ఆదుకోగా... ఆ కృతజ్ఞత ఏమాత్రం లేకపోగా ఆమె పరువును బజారుకీడ్చాలని చూశాడు. అతని వేధింపులు తాళలేక బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lcPc0Q
ఆ ఫోటోలు చూసి షాక్... సోదరుడని నమ్మి కష్టకాలంలో ఆదుకున్న పాపానికి...
Related Posts:
ముస్లింలకు భద్రత లేదు.. అందుకే పేరు మార్చుకోండి.. అధికారి ట్వీట్పై నెటిజన్ల ఫైర్..ఢిల్లీ : దేశవ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోతున్నాయి. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఒకచోట, జై శ్రీరాం అనలేదని మరోచోట దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘ… Read More
ఒక పాప .. ఇద్దరు తల్లులు.. వరంగల్ లో బిడ్డ కోసం ఇద్దరు తల్లుల పోరాటంవరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ బిడ్డ తమదంటే.. తమ దంటున్నారు ఇద్దరు తల్లులు. పేగు తెంచుకుని పుట్టిందన… Read More
\"తానా\"..టీడీపీకి తందానా? వైఎస్ఆర్ సీపీ నేత కీలక వ్యాఖ్యలుఅమరావతి: తానా. దీన్ని విడమరిచి చెప్పుకొంటే- తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా … Read More
ఫెయిలైన అమ్మాయిలే టార్గెట్.. బాసర ట్రిపుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్..నిర్మల్ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల … Read More
ఇద్దరు యువకుల మధ్య 'ఆ సంబంధం'.. ప్రాణాలు పోయేదాకా వ్యవహారం..!హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయం వారిద్దరినీ దగ్గర చేసింది. మనసులు కలిసిన వేళ తనువులు ఒక్కటయ్యాయి. అలా ఆ ఇద్దరి యువకుల మధ్య అనైతిక అసహజ సంబంధం పెనవేసుకుంద… Read More
0 comments:
Post a Comment