హైదరాబాద్లోని చాదర్ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... బుధవారం(మార్చి 10) రాత్రి ఇద్దరు యువకులు నగరంలోని ఓ ప్రాంతంలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అది ముగించుకుని అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zR1vf
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి...
Related Posts:
జోరుగా క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో రిసార్టుల కళకళ.. చార్టెడ్ ఫ్లయిట్లో రెబెల్స్ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శనివారం ఉదయమే ఫడ్నవీస్, అజిత్ పవార… Read More
ముదురుతున్న ఫోటో షూట్ ల పిచ్చి ... బురదలో పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ఫోటోగ్రఫీ పిచ్చి రోజు రోజుకీ ముదురుతోంది. ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు పేరుతో వింత పోకడలకు పోతున్నారు నేటి యువత. పెళ్లికి ముందు, పెళ… Read More
అజిత్ పవార్పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపుముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించిన నేపథ్యంలో శనివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్పై ఎన్సీపీ వేటు వేసింది. ఎన్సీప… Read More
ఐదేళ్ల తర్వాత వైరల్ అవుతున్న ఫడ్నవీస్ ట్వీట్.. అప్పుడేమన్నారంటే..?ముంబై: రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు జట్టుకడుతారో తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజాగా మహారాష్ట్రలో చో… Read More
TSRTC Strike: కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారా?: అశ్వత్థామ రెడ్డి ఏమన్నారంటే..?హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వ… Read More
0 comments:
Post a Comment