హైదరాబాద్లోని చాదర్ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... బుధవారం(మార్చి 10) రాత్రి ఇద్దరు యువకులు నగరంలోని ఓ ప్రాంతంలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అది ముగించుకుని అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zR1vf
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి...
Related Posts:
హీరో రామ్ ట్వీట్పై విజయవాడ సీపీ తీవ్ర స్పందన: వారి సమాచారం ఇస్తే రూ. లక్ష నజరానావిజయవాడ: హీరో రామ్ ట్వీట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరోక్షంగా స్పందించారు. రామ్ పేరును ప్రస్తావించకుండానే.. పోలీసులకు కులం, మతం ఉండదని.. … Read More
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ రీ పిటీషన్ .. విచారణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలే… Read More
ఎన్నికల వేళ అమెరికాలో అనూహ్యం - ట్రంప్ అనుంగుడు స్టీవ్ బానన్ అరెస్ట్ - గోడ నిధుల్లో గోల్మాల్అధ్యక్ష ఎన్నికలకు సమాయత్తమవుతోన్న అమెరికాలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుంగుడు, వైట్ హౌజ్ మాజీ సలహాదారు… Read More
Fact Check:మీ ప్రాంతంలో మొబైల్ టవర్ను నిర్మించేందుకు టెలికాంశాఖ ఎన్ఓసీ ఇస్తోందా..?దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను నిర్మిస్తే కేంద్ర టెలికాంశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ప్రధానం… Read More
కరోనాను జయించిన సీఎం రమేశ్.. సంతోషంగా ఉందని ట్వీట్..బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కరోనా వైరస్ను జయించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. రెండువారాల క్రితం ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇవాళ వైరస… Read More
0 comments:
Post a Comment