దేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత 24 గంటల్లో భారత్ 24,882 తాజా కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. ఈ ఏడాది ఆరంభం నుండి ఇదే కరోనా కేసులు అత్యధిక జంప్ అని తెలుస్తుంది . ఇప్పటివరకు ఇండియా 1.13 కోట్ల కేసులను నమోదు చేసింది. నిన్న 23,285 కేసులు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ldl4lU
పంజా విసురుతున్న కరోనా .. 25వేలకు చేరువగా కేసులతో ఇండియాలో మరోమారు టెన్షన్
Related Posts:
coronavirus:68 మంది డిశ్చార్జ్, 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్లు, మరో 2 ల్యాబ్ల్లో పరీక్షలుకరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నామని… Read More
ఏపీలో కరోనా: ఆ జిల్లాలో ఊహించని ఘటన.. కలెక్టర్ కీలక ప్రకటన..షేర్ చెయ్యండి..ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రెండు జిల్లాల్లో మొదటిది గుంటూరు(122 కేసులు) కాగా, రెండోది కర్నూలు. ఇక్కడ ఇప్పటిదాకా 113 క… Read More
లాక్డౌన్ పొడిగింపు: ప్రధాని మోడీని కలిసిన నిర్మలా సీతారామన్, కీలక చర్చలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… Read More
కరోనావైరస్ వూహాన్ ల్యాబ్లోనే సృష్టించారా?: డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే.? ఇది చైనా మాటబీజింగ్: కరోనావైరస్(కొవిడ్-19) అంటే ప్రపంచంలో ఎవరికైనా చైనానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన వైరస్ కాబట్టి. అయితే, ఆ వైరస్… Read More
జుట్టు, గడ్డం మాసిపోయిన వారికి శుభవార్త..! 20తర్వాత సెలూన్లకు సడలింపు..? ఎక్కడో తెలుసా..!!హైదరాబాద్ : కరోనా కష్టాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో ఎవరు ఎదుర్కోవాల్సిన సమస్యలను వారెదుర్కొంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంల… Read More
0 comments:
Post a Comment