ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇందులో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లపై వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీతో పాటు ఇతర విపక్షాలు కేవలం కొన్ని సీట్లకే పరిమితమయ్యే పరిస్ధితి నెలకొంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీలు మార్కాపురం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eB3UND
ఏపీ మున్సిపల్ పోల్స్లో వైసీపీ ప్రభంజనం- పలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు కైవసం
Related Posts:
మోడీకి మరో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీ.. న్యూక్లియర్ వ్యాఖ్యల్లో తప్పులేదు !ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియన్ ఆర్మీ, న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.… Read More
ఫణి తుఫాను ప్రభావం .. అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ .. పర్యాటకులు వదిలివెళ్లాలని ఆదేశంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఫణి తుఫాను ప్రభావం పశ… Read More
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలంవిశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో త… Read More
ఒడిశాపై 'ఫొని' పంజా.. తీరం అల్లకల్లోలం.. భయాందోళనలో జనం..భువనేశ్వర్ : మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఫొని ఒడిశాలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో ఫొని రాష్ట్రాన్ని తాకినట్లు అధికారులు ప్రక… Read More
వివేకా హత్యకేసుపై వర్ల సంచలనం .. జగన్ ను విచారిస్తే అన్నీ బయటకు వస్తాయివైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసు పై టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఈ కేసులో విచారించాలని టీడీపీ నేత… Read More
0 comments:
Post a Comment