ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇందులో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లపై వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీతో పాటు ఇతర విపక్షాలు కేవలం కొన్ని సీట్లకే పరిమితమయ్యే పరిస్ధితి నెలకొంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీలు మార్కాపురం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eB3UND
ఏపీ మున్సిపల్ పోల్స్లో వైసీపీ ప్రభంజనం- పలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు కైవసం
Related Posts:
హైదరాబాద్లో దారుణం.. ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ మృతి...కరోనా పట్ల అనవసర ఆందోళన,అపోహలు ఇంకా జనాలను వెంటాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో... ఓ కరోనా పేషెంట్ బిల్డ… Read More
అమెరికాలో మళ్లీ భయానకం: భారీగా కొవిడ్ మరణాలు.. ఇంకా పెరగొచ్చన్న ట్రంప్.. ఇండియా నంబర్2..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గనప్పటికీ.. గడిచిన రెండు వారాలుగా మరణాలు మళ్లీ భారీగా పెరగడం కలకలం రేపుతున్నది. ఏప్రిల్-మే మధ్యలో చ… Read More
కరోనా వేళ కనికరం లేని మనుషులు... రాత్రంతా వర్షంలో తడుస్తూ...కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపించవద్దని ప్రభుత్వాలు,వైద్య సిబ్బంది ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇ… Read More
Coronavirus: ఒకే ఫ్యామిలీలో మొత్తం కరోనాకు బలి, 14 రోజుల్లో ఇల్లు స్మశాసం, ఇద్దరు మాత్రం!రాంచీ/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి (COVID 19) ప్రపంచవ్యాప్తంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిపేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు… Read More
వైసీపీలోకి గంటా శ్రీనివాస్ ? ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్ ? - వారు వద్దంటున్నా...ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ పరిచిన వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే చేరికకు గ్… Read More
0 comments:
Post a Comment