Monday, March 22, 2021

ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభపై అనుమానాలు: పోలీసులు అనుమతి ఇచ్చినా..కొత్త అడ్డంకి

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలకు తొలి ప్రయత్నంలోనే అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో ఆమె నిర్వహించి తలపెట్టిన భారీ బహిరంగ సభ నిర్వహణపై అనుమానాలు నెలకొంటోన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c7YcBc

Related Posts:

0 comments:

Post a Comment