ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలకు తొలి ప్రయత్నంలోనే అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో ఆమె నిర్వహించి తలపెట్టిన భారీ బహిరంగ సభ నిర్వహణపై అనుమానాలు నెలకొంటోన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c7YcBc
ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభపై అనుమానాలు: పోలీసులు అనుమతి ఇచ్చినా..కొత్త అడ్డంకి
Related Posts:
అడ్వెంచర్ ట్రిప్ లో అపశృతి: 25 అడుగుల ఎత్తు నుంచి దూకి..యుఎస్ లో విశాఖ యువకుడి దుర్మరణంవిశాఖపట్నం: ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన విశాఖపట్నానికి చెందిన యువకుడొకరు ప్రమాదవశాత్తూ అక్కడ దర్మరణం పాలైన ఉదంతం ఇది. క్రేటర్ లేక్ జా… Read More
అసెంబ్లీలో పొర్న్ వీడియోలు చూశారు, నేడు మంత్రులు అయ్యారు, చిక్కుల్లో బీజేపీ, ప్రతిపక్షాలు !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం మీద ఆరోపణలు చెయ్యడానికి ప్రతిపక్షాలకు పెద్ద ఆస్త్రం చిక్కింది. ప్రజా ప్రతినిధులు కొలువు తీరే … Read More
టీడిపి సత్తా ఏంటో చూపిస్తాం..! పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న ప్రధాన కార్యదర్శి అరవిందకుమార్ గౌడ్..హైదరాబాద్ : నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ భూస్తాపితం అయ్యే ప్రసక్తే లేదని, తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మళ్లీ పూర్వవైభవం వస్తుందని టీడిపి ప్… Read More
అరెస్ట్ తప్పదని చెబుతున్న సీబీఐ వర్గాలు.. చిదంబరం ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటీ ?న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరాన్ని నీడలా వెంటాడుతుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖ… Read More
బంగ్లా కూడ మనవైపే... కశ్మీర్, భారత అంతర్గత అంశమని ప్రకటించిన బంగ్లాదేశ్కశ్మీ,ర్ వివాదంపై పోరుగు దేశమైన బంగ్లాదేశ్ మద్దతు కూడ పాకిస్థాన్ కూడగట్టలేక పోయింది. పాకిస్థాన్ చేస్తున్న ఆగడాలకు బంగ్లాదేశ్ మద్దతు పలకలేదు. ఈ నేపథ్యం… Read More
0 comments:
Post a Comment