కశ్మీ,ర్ వివాదంపై పోరుగు దేశమైన బంగ్లాదేశ్ మద్దతు కూడ పాకిస్థాన్ కూడగట్టలేక పోయింది. పాకిస్థాన్ చేస్తున్న ఆగడాలకు బంగ్లాదేశ్ మద్దతు పలకలేదు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ వివాదంపై బంగ్లాదేశ్ భారత్కు మద్దతు పలికింది. కశ్మీర్ వివాదం భారత దేశ అంతర్గత వ్యవహారం అంటూ బహిరంగగానే మద్దతు తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును భారత అంతర్గత వ్యవహారంగా భావిస్తున్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zfpKka
Wednesday, August 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment