దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం(ఏప్రిల్ 1) నుంచి ప్రారంభం కానుంది. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ తక్కువగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ub4nL1
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్... దేశంలో నేటి నుంచి మూడో విడత... తెలుసుకోవాల్సిన విషయాలివే...
Related Posts:
అమ్మ ట్రాఫిక్ పోలీసు..!! హర్లే డెవిడ్సన్ బైక్ మ్యూజిక్పై కూడా ఫైన్.. గన్నీ బ్యాగులు పేరుతో...ఢిల్లీ : కొత్త మోటారు వాహన చట్టం అస్త్రాన్ని పోలీసులు ఎడా పెడా వాడుతున్నారు. చిత్ర, విచిత్ర కారణాలు చెపుతూ చలాన్ వేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్… Read More
పడవ ప్రమాదం: 26కు చేరిన మృతుల సంఖ్య, మృతుల వివరాలివే..తూర్పుగోదావరి: జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 26కు చేరింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలన… Read More
కోడెలను కాపాడుకోకపోగా.. విమర్శలా? ఓ వైపు కుటుంబం, మరోవైపు చంద్రబాబు.. మానసిక వేదనతోనే...అమరావతి : కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు దూరం పెట్టడంతోనే మానసిక క్షోభకు గురై కోడెల ఆత్మహత్య చే… Read More
డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ… Read More
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ను కోరిన మహారాష్ట్ర రైతులు..?మహారాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటి చేయనుందా...? ఎన్నికల చర్చల్లో భాగంగానే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటూ ఆందోళన చేస్తున్న మహారాష్ట్ర… Read More
0 comments:
Post a Comment