అమరావతి: సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. హస్తినపై తనకు ఉన్న పట్టును, అక్కడున్న పలుకుబడిని మరోమారు చాటుకున్నారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై అడుగడుగునా విమర్శనాస్త్రాలు, ఆరోపణలను సంధిస్తోన్న ఆయన.. తాజాగా చేసిన ఫిర్యాదుపై లోక్సభ స్పందించింది. రఘురామ చేసిన ఫిర్యాదుపై ఆరా తీయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qoQKpy
ఢిల్లీలో రఘురామ పలుకుబడి మామూలుగా లేదుగా: ఏకంగా లోక్సభ సెక్రెటేరియట్, కేంద్ర హోం శాఖ
Related Posts:
తూతూ మంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్.. సుజనాచౌదరి ఫైర్పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ, సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల రివర… Read More
పోలవరం రివర్స్ టెండరింగ్తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల పైచిలుకు ఆదా చేయగలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయ… Read More
ట్రంప్పై అభిశంసన ఎందుకు? గట్టెక్కుతారా? గతంలో ఎదుర్కొన్న అధ్యక్షులెవరు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్లు స్పీకర్కు అభిశంసన తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెమొక్… Read More
వేణు కళామతల్లి ముద్దుబిడ్డ.. సినీరంగానికి తీరనిలోటు అని కీర్తించిన కేసీఆర్ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న … Read More
డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, బెయిల్ ఇవ్వలేం, తేల్చి చెప్పిన కోర్టు, తీహార్ జైల్లో!న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ మంత్… Read More
0 comments:
Post a Comment