అమరావతి: సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. హస్తినపై తనకు ఉన్న పట్టును, అక్కడున్న పలుకుబడిని మరోమారు చాటుకున్నారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై అడుగడుగునా విమర్శనాస్త్రాలు, ఆరోపణలను సంధిస్తోన్న ఆయన.. తాజాగా చేసిన ఫిర్యాదుపై లోక్సభ స్పందించింది. రఘురామ చేసిన ఫిర్యాదుపై ఆరా తీయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qoQKpy
ఢిల్లీలో రఘురామ పలుకుబడి మామూలుగా లేదుగా: ఏకంగా లోక్సభ సెక్రెటేరియట్, కేంద్ర హోం శాఖ
Related Posts:
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. స… Read More
అవమానాలు ఎదురైన చోటే అందలం.. ఫిక్సింగ్, మాఫియా నుంచి ‘హెచ్సీఏ’ వరకు అజారుద్దీన్వివాదాస్పద భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మళ్లీ వెలుగులోకి వచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలు రకాలుగా అవమానాల పాలైన ఈ హైదరాబాదీ క్… Read More
ఇమ్రాన్ఖాన్కు తప్పిన ముప్పు... న్యూయార్క్లో ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఫైలట్లు తిరిగి న్యూయార్క్ తరలించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమ… Read More
భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందంటే వారే కారణమట: యోగీ కొత్త భాష్యంముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడానికి లేదా బలహీనపడటానికి కారణం మొఘల్ పాలకులు, బ్రిటీషు పాలకులే అని అన్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యో… Read More
ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ ‘కాశ్మీర్’పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలున్యూయార్క్: తమది ఉగ్రవాద దేశంగా భారత్ ఎప్పుడూ ఆరోపిస్తుందని.. అయితే, తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేవని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసా… Read More
0 comments:
Post a Comment