తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 29శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా... ఎన్నికలు ముగిసిన వెంటనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పీఆర్సీతో పాటు రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t4kQ39
ఉద్యోగులను ఖుషీ చేసే ఫిట్మెంట్... సీఎం కేసీఆర్ కీలక హామీలు.. వేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...?
Related Posts:
మహమ్మారి చేసిన పుణ్యకార్యం: నల్లధనానికి చెక్, నగదుకు దూరంగా ప్రజలు, నోట్ల రద్దు కంటే ఎక్కువే!ముంబై: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2016 పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు, లావాదేవ… Read More
అంతు చిక్కని ఓటరు నాడి -ఎన్నికల ఫలితాలపై పండితుల పల్టీ -ఈసారైనా నిజమవుతాయా?కరోనా విలయ కాలంలో చేపట్టిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో తుది అంకానికి ఇంకొద్ది గంటల్లో తెర లేవనుంది. చివరిదైన మూడో దశ పోలింగ్ లో భాగంగా 19 జిల్ల… Read More
మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి..మూడో విడత బీహర్ పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. చంపారన్ జిల్లా లౌరియా నుంచి బీజేపీ అభ్యర్థి వినయ్ బీహరీ బరిలో … Read More
TS LAWCET-2020 Reults విడుదల, ఎక్కడ చూడాలంటే..!హైదరాబాద్ : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ లాసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి… Read More
సీమాంచల్పై అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి పట్టుంది కానీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకూ సానుకూలమే!పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సీమాంచల్ ప్… Read More
0 comments:
Post a Comment