కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం నిషేధం విధించిందని ఈనాడు ఒక కథనంలో తెలిపింది. ప్రజలు గుమిగూడటం, ఒకేచోట చేరడంపైనా ఆంక్షలు విధించింది. షబ్-ఏ-రాత్, హోలి, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ఫ్రైడే, రంజాన్ తదితర మతపరమైన కార్యక్రమాల సందర్భంగా బహిరంగంగా ఎలాంటి ఉత్సవాలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39myMOG
Saturday, March 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment