హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 64,898 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 394 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో శనివారం కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/391MztA
తెలంగాణలో భారీగా పెరుగుతున్న కొత్త కరోనా కేసులు: 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
Related Posts:
ఏపీలో కరోనా కల్లోలం-నిబంధనలు ఉల్లంఘిస్తే ఉక్కుపాదం-ఒక్కరోజులో 17 లక్షల ఫైన్ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో అన్ని జిల్లాల్లో కే… Read More
Suez Canal Traffic Jam Satellite: ఇరుక్కున్న భారీ ఓడ బయటికి- ఎట్టకేలకు ఫలించిన ప్రయత్నాలుయూరప్నూ, ఆసియా దేశాలనూ కలిపే సూయజ్ కాలువలో కొద్ది రోజుల క్రితం ఓ భారీ నౌక చిక్కుకుపోయింది. ఇది మిగతా నౌకల ప్రయాణాలకు అడ్డంకిగా మారింది. సూయస్ కాలువ… Read More
వేలల్లో పుట్టుకొస్తున్న కరోనా కేసులు: పొరుగు రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో లాక్డౌన్?ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన… Read More
అనుమానమే నిజమైంది.. ఆ ఫోటోల్లో ఉన్నది తమవాడేనని తెలిసి.. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఊహించని ప్రమాదంఅది పెద్దపల్లి రైల్వే స్టేషన్... సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు... రైలు కదిలేందుకు చాలా సమయం పట్… Read More
మగవారికి మాత్రమే: జో బిడెన్ సంచలన ప్రకటన: ఏప్రిల్ 19 నుంచి ఆరంభంవాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గట్లేదు. మరణాల్లోనూ అదే జోరు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు … Read More
0 comments:
Post a Comment