యాదాద్రి భువనగిరి: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రెక్కలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా అనేక జిల్లాలపై వైరస్ కమ్ముకుంటోంది. పంజా విసురుతోంది. కొద్దిరోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన యాక్టివ్ కేసులు నాలుగు వేలను మించిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. లాక్డౌన్ విధించబోమని, కోవిడ్ ప్రొటోకాల్ను మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tV90ss
యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం: అర్చకుడికి మాత్రమే కాదు..32 మందికి: దర్శనాల మాటేంటీ
Related Posts:
కార్పొరేట్లకు బానిసలుగా రైతులు - వ్యవసాయ బిల్లులపై రాహుల్ గాంధీ - రాజ్యసభలో రచ్చసంస్కరణల పేరుతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్ శక్తులకు బానిసలు… Read More
మైక్ విరగొట్టి.. ప్రతులు చించేసి - ప్రతిపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదంవ్యవసాయ బిల్లులపై చర్చ సందర్బంగా ఆదివారం రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు.. రైతు ఉత్పత్తుల వ్యాప… Read More
చల్లారని డిక్లరేషన్ రగడ: టీడీపీ మాజీమంత్రి వినూత్న నిరసన: అలిపిరి వద్ద అనుచరులతో కలిసితిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో అన్యమతస్తుల కోసం ఉద్దేశించిన డిక్లరేషన్ రద్దు వ్యవహారం చల్లారట్లేదు. డిక్లరేషన్ను రద్దు చేయట్లేద… Read More
భార్య గర్భాన్ని నిలువునా చీల్చిన కిరాతకుడు: ఆడో, మగో డౌట్: లింగ నిర్దారణ: అయిదుమంది ఆడపిల్లలులక్నో: ఉత్తర ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఊహించుకోవడానికే వణుకు పుట్టించే ఉదంతం అది. పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడానికి దారుణ కృ… Read More
25న కేబినెట్: అమరావతి భూముల విచారణపైనే ఫోకస్? సిట్ బదులుగా సీబీఐకిఅమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో కేబినెట్ భే… Read More
0 comments:
Post a Comment