Friday, March 5, 2021

ఏపీ పుర పోరులో యువతే అధికం.. 25 శాతం మంది కొత్తే, సీఎం జగనే ఆదర్శమట..

ఏపీలో పురపోరు హీట్ సెగలు రేపుతోంది. రాజకీయాలు అంటేనే.. అనుభవం.. తలపండిన నేతలు పాలిటిక్స్‌లో ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా యువతే అధికంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో 35 శాతం యువత బరిలోకి దిగారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రిజర్వేషన్లు/ స్థానిక పరిస్థితుల ఆధారంగా వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3biSV9A

0 comments:

Post a Comment