Sunday, March 28, 2021

ఆంధ్రా వర్సిటీలో కరోనా కలకలం.. ఇంజనీరింగ్ కాలేజీలో 102 మందికి పాజిటివ్.. ఐసోలేషన్ వార్డుగా హాస్టల్ బ్లాక్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 102కి చేరింది. శనివారం(మార్చి 26) నాటికి 50 మంది విద్యార్థులు కరోనా బారినపడగా... ఆదివారం(మార్చి 28) ఆ సంఖ్య మరో 51కి పెరిగింది. కరోనా సోకినవారిలో 96 మంది పురుష విద్యార్థులు కాగా ఐదుగురు వర్సిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u371CF

Related Posts:

0 comments:

Post a Comment