ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 102కి చేరింది. శనివారం(మార్చి 26) నాటికి 50 మంది విద్యార్థులు కరోనా బారినపడగా... ఆదివారం(మార్చి 28) ఆ సంఖ్య మరో 51కి పెరిగింది. కరోనా సోకినవారిలో 96 మంది పురుష విద్యార్థులు కాగా ఐదుగురు వర్సిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u371CF
Sunday, March 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment