ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 102కి చేరింది. శనివారం(మార్చి 26) నాటికి 50 మంది విద్యార్థులు కరోనా బారినపడగా... ఆదివారం(మార్చి 28) ఆ సంఖ్య మరో 51కి పెరిగింది. కరోనా సోకినవారిలో 96 మంది పురుష విద్యార్థులు కాగా ఐదుగురు వర్సిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u371CF
ఆంధ్రా వర్సిటీలో కరోనా కలకలం.. ఇంజనీరింగ్ కాలేజీలో 102 మందికి పాజిటివ్.. ఐసోలేషన్ వార్డుగా హాస్టల్ బ్లాక్
Related Posts:
బడ్జెట్ డాక్యుమెంట్లపై గాంధీ హత్యగావించబడ్డ ఫోటో..ఎందుకిలా..?తిరువనంతపురం: కేరళలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా బడ్జెట్ ప్రసంగం చేశారు కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇస్సాక్… Read More
షి సేఫ్ నైట్ వాక్: మహిళల భద్రతపై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్: ఏం చెబుతున్నారంటే.. !హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యోదంతంలో నలుగురు దోషులను ఎన్కౌంటర్ చేసిన ఉదంతంలో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు వీసీ సజ్జనార్. సైబరాబ… Read More
విశాఖ మెట్రో రైలుకు కొత్త డీపీఆర్: ఏపీ సర్కారు ఆదేశాలుఅమరావతి: విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది.… Read More
శ్రీరాముడికి కులం లేదు.. అందుకే అయోధ్య ట్రస్టులో ఓబీసీలకు చోటులేదు: విశ్వహిందూ పరిషత్అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభంకావడానికి ముందే వివాదాలు రేగుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన సన్యాసిని, ఆ త… Read More
చంద్రబాబు సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు: డాక్యుమెంట్లు, భారీగా గోల్డ్, రూ. 100వందకోట్లకుపైగా సీజ్హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితులే లక… Read More
0 comments:
Post a Comment