చెన్నై/ బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాన అనుచరిలాలిగా, అమ్మ నెచ్చలిగా ఓ వెలుగు వెలిగి అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ సోమవారం తమిళనాడులో అడుగుపెట్టారు. చిన్నమ్మ శశికళకు మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు భారీగా స్వాగతం పలుకుతుంటే మరో వైపు అధికార అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఆమెపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tC3awX
Monday, February 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment