ఏపీ సర్కార్ రాష్ట్ర ప్రధాన రహదారులపై దృష్టి సారించిందా ? ఇదే సమయంలో టోల్ బాదుడుకు కూడా రంగం సిద్ధం చేస్తోందా ? రాష్ట్ర ఖజానా లోటును టోల్ పన్నులతో భర్తీ చేయడానికి సిద్ధమవుతోందా ? రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఏపీ సర్కార్ ప్రధాన రహదారులపై దృష్టి సారించడం వెనుక మతలబు అదేనా అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z31Zsb
ఏపీలో రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి టెండర్లకు ఆహ్వానం: రాష్ట్ర రోడ్లపై టోల్ బాదుడుకు జగన్ సర్కార్ శ్రీకారం
Related Posts:
రూ: 600 కోట్ల చీటింగ్ కేసు, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డితో సహ పలువురిపై 4,000 పేజీల చార్జ్ షీట్ !బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ రూ. 600 కోట్ల రూపాయల మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ఆంబిడెంట్ కంపెనీ మోసం … Read More
మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు : వైరల్ అవుతున్న చింతమనేని వీడియో ..!ఏపి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో నిలిచారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు..సమస్యల తో చింతమనేని ఏపిలోనే ప్రత్యేక గుర్త… Read More
ఢిల్లీలో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదున్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైంది. బుధవారం ఉదయం 8.01 గంటలకు భూమి కంపించిందని అమ… Read More
తరగతి గదిలోతాగి వీరంగం వేసిన బాలికల వ్యవహారం పై బాలల హక్కుల కమీషన్ సీరియస్ .. బాలికలకు కౌన్సిలింగ్తరగతి గదిలో మద్యం సేవించిన విద్యార్థుల వ్యవహారంపై బాలల హక్కుల కమిషన్ దృష్టిసారించింది. పాఠశాల హెడ్మాస్టర్ పై సీరియస్ అయింది. విద్యార్థులపై నిరంతర పర్య… Read More
ఇనామ్ భూములకు ఓకే .. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం ... 6 లక్షల మందికి ప్రయోజనంఅమరావతి : గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఇనామ్ భూముల సమస్య తీరనుంది. 1957 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అయ్యేల… Read More
0 comments:
Post a Comment