న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సోమవారం భేటీ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రధాన్ను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37iOrgZ
విశాఖ స్టీల్ ప్రైవేటీకరించొద్దు, వాటిలో విలీనం చేయండి: కేంద్రమంత్రితో ఏపీ బీజేపీ నేతలు
Related Posts:
రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్: పసుపు-కుంకుమ మహిళలపై ప్రేమతో కాదా, కేసీఆర్పై కోపంతోనా?అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పసుపు - కుంకుమ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చ… Read More
భాను సప్తమి అంటే ఏమిటి? ఈ నియమాలు ప్రతి ఆదివారానికి27 జనవరి 2019 ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం.సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస… Read More
ఎట్ హోంలో అలాంటి పవన్ కళ్యాణ్తో కేసీఆర్ చర్చలా?, అప్పుడే విమర్శలుహైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని, అలాంటి వ్యక్తితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడటం ఏమిటని కాంగ్రెస్ పార్టీ న… Read More
ఎన్ని వ్యూహాలైనా వేసుకోండి.. నాపేరు పవన్ కళ్యాణే కాదు: కేసీఆర్తో చర్చపై జనసేనానిగుంటూరు: తాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో మాట్లాడితే ఏవోవో అంటున్నారని జ… Read More
కలిసివెళ్దాం రండి: జగన్-బాబులకు పవన్ కళ్యాణ్ కొత్త ఆఫర్, నాదెండ్ల-తోట పోటీ ఎక్కడి నుండి అంటే?గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనసేన శంఖారావంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విష… Read More
0 comments:
Post a Comment