న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్.. మరో రౌండ్ విజృంభణ మొదలు పెట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా పరిమితంగా నమోదవుతూ వస్తోన్న కొత్త పాజిటివ్ కేసులు.. ఒక్కసారిగా పెరిగాయి. ఒక్కరోజులో ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. ఫలితంగా- అనేక రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాయి. కొత్త కరోనా కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే అనేక రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uqFQCT
Monday, February 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment