ఢాకా : ఫొణి రక్కసి బంగ్లాదేశ్లో విలయతాండవం చేసింది. సూపర్ సైక్లోన్ ధాటికి 14 మంది చనిపోగా .. 63 మంది గాయపడ్డారు. పెను తుఫాను ప్రభావంతో 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో 36 గ్రామాలు వరదల్లో మునిగినట్టు అధికారులు వివరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H12haQ
ఫొణి రక్కసితో బంగ్లాలో 14 మంది బలి, భారీగా ఆస్తినష్టం
Related Posts:
జగన్ వైఎస్ పేరును నిలబెట్టాలి : సీఎం కేసీఆర్ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నవయువ నేత జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు, అశీస్సులు అందజేశారు. జగన్ మం… Read More
పబ్జీ తెచ్చిన గుండెపోటు.. 16 ఏళ్ల యువకుడు మృతి!పబ్జీ ఆటకు మరో యుయకుడు బలయ్యాడు. ఆరుగంటలపాటు గేమ్లోనే మునిగిన 16 యెళ్ల విద్యార్థి గుండేపోటుతో కుప్పకూలాడు..మధ్యహ్నాం నుండి సాయంత్రం ఏకధాటిగా 6గంటలు ఆ… Read More
వర్మ సంచలనం .. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీ ఓటమి అంతా మర్చిపోతారుగడచిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఇప్పటికే టీడీపీ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. భవిష్యత్ కార్యాచరణ విషయంలో కూడా స్తబ్దంగా ఉంది. ఇప్పుడిప్… Read More
ఐ హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... మమతా బెనర్జీబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,బీజేపీ పై మరింత ఆవేశంగా రెచ్చిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారికి మద్దతుగా కోల్కతాలోని న… Read More
కేంద్ర కేబినెట్: ఏపీకి గుండుసున్నా! ఉత్తరాదికే పెద్దపీట! దక్షిణాదిపైనా చిన్నచూపేన్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో అనూహ్య పరిణామాలు కనిపించాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమైన హిందీ పాలిత రాష్ట్రాలకే కేంద్ర మంత్… Read More
0 comments:
Post a Comment