Sunday, February 21, 2021

ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్‌- మారిన లెక్కలు- జగన్ స్ధానంలో చంద్రబాబు

ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, ఉద్యోగ సంఘాల సహాయనిరాకరణ, ప్రభుత్వ పెద్దల విమర్శల మధ్య ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అనుకున్న దాని కంటే మెరుగ్గానే ఈ పోరును ముగించారు. నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో నిమ్మగడ్డ ఇప్పుడు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఎన్నికల్లో ఆన్నీ తానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pHGLuM

Related Posts:

0 comments:

Post a Comment