ఓ అత్యాచార కేసులో నిందితుడికి ఢిల్లీ హైకోర్టు 'టాటూ' ఆధారంగా బెయిల్ మంజూరు చేసింది. అతనిపై కేసు పెట్టిన మహిళ ముంజేతిపై టాటూను కోర్టు గమనించింది. నిందితుడి పేరునే ఆమె టాటూగా వేయించుకున్నట్లు గుర్తించింది. అయితే నిందితుడు బలవంతంగా తనకు ఆ టాటూ వేయించాడని ఆ మహిళ ఆరోపించింది. దీనిపై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rP3uXp
Saturday, February 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment