Friday, February 5, 2021

మరణశయ్యపై తల్లి -ఇంకా తేల్చని సుప్రీం -జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ బెయిల్‌పై విచారణ ఎప్పుడు?

90 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణానికి చేరువైన ఆ తల్లి.. తన చివరి కోరికగా చిన్న కొడుకును చూడాలనుకుంటోంది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆ జర్నలిస్టు కొడుకుకు కేవలం ఐదు రోజుల పాటు బెయిల్ ఇస్తే చాలని జర్నలిస్టు సంఘాలు మొరపెట్టుకుంటున్నాయి. గడిచిన నాలుగు నెలల్లో ఇప్పటికే ఆరు సార్లు పిటిషన్ల విచారణను వాయిదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYaeTT

Related Posts:

0 comments:

Post a Comment