మయన్మార్ లో కొనసాగుతోన్న సంక్షోభం, హిసాత్మక పరిస్థితులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థ సంచలన రీతిలో స్పందించింది. రాజకీయనేతల నుంచి మయన్మార్ పగ్గాలను చేజిక్కించుకున్న ఆ దేశ సైన్యం.. ప్రస్తుతం ప్రజలపై నిరంకుశత్వం ప్రదర్శిస్తూ రెచ్చిపోతుండటం, నిరసన ప్రదర్శనలు చేస్తోన్న జనాన్ని పిట్టల్ని కాల్చినట్లు చంపేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhMLy0
ఆర్మీకి భారీ షాకిచ్చిన ఫేస్బుక్ -హింసను ప్రేరేపిస్తున్నారంటూ మిలిటరీ అధికారిక పేజీ తొలగింపు
Related Posts:
సోషల్ మీడియాలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయని దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ .. ప్రకటన విడుదలటెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో సోషల్ మీడియా సామాన్యులకే కాదు అటు ప్రభుత్వాలకు తలనొప్పులు తెచ్చి పెడుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… Read More
ఆంధ్రాబ్యాంకులో సబ్స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రాబ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏడు సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్త… Read More
మంత్రి మోపిదేవికి జగన్ మరో బంపరాఫర్ :వైసీపీకి త్వరలో రెండు ఎమ్మెల్సీలు..ఆ ఇద్దిరకే ఛాన్స్ముఖ్యమంత్రి జగన్ మంత్రి మోపిదేవికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా పిలిచి మంత్రి పదవి ఇచ్చిన జగన్..తాజాగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇదే సమయంలో … Read More
కర్ణాటకకు రూ. వెయ్యి కోట్లు, ఒడిశాకు రూ. 3,338 కోట్లు, అమిత్ షా, నిర్మలా సీతారామన్ !న్యూఢిల్లీ: కర్ణాటకలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అయ్… Read More
కాల్పులతో తెగబడ్డ పాక్: భారత జవాను మృతి, మరో నలుగురికి గాయాలుశ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. మోర్టారు షెల్లింగ్, చిన్న ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు జరపడంతో ఓ భారత జవాను అమరుడయ్యారు. మరో… Read More
0 comments:
Post a Comment