మయన్మార్ లో కొనసాగుతోన్న సంక్షోభం, హిసాత్మక పరిస్థితులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థ సంచలన రీతిలో స్పందించింది. రాజకీయనేతల నుంచి మయన్మార్ పగ్గాలను చేజిక్కించుకున్న ఆ దేశ సైన్యం.. ప్రస్తుతం ప్రజలపై నిరంకుశత్వం ప్రదర్శిస్తూ రెచ్చిపోతుండటం, నిరసన ప్రదర్శనలు చేస్తోన్న జనాన్ని పిట్టల్ని కాల్చినట్లు చంపేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhMLy0
Sunday, February 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment