మయన్మార్ లో కొనసాగుతోన్న సంక్షోభం, హిసాత్మక పరిస్థితులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థ సంచలన రీతిలో స్పందించింది. రాజకీయనేతల నుంచి మయన్మార్ పగ్గాలను చేజిక్కించుకున్న ఆ దేశ సైన్యం.. ప్రస్తుతం ప్రజలపై నిరంకుశత్వం ప్రదర్శిస్తూ రెచ్చిపోతుండటం, నిరసన ప్రదర్శనలు చేస్తోన్న జనాన్ని పిట్టల్ని కాల్చినట్లు చంపేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhMLy0
ఆర్మీకి భారీ షాకిచ్చిన ఫేస్బుక్ -హింసను ప్రేరేపిస్తున్నారంటూ మిలిటరీ అధికారిక పేజీ తొలగింపు
Related Posts:
తనపై అసభ్య ఆరోపణలు చేసిన వారిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్న లక్ష్మీ పార్వతితనపై అసభ్య ఆరోపణలు చేసిన వాడిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్నారు లక్ష్మీ పార్వతి. సోషల్ మీడియా వేదికగా లక్ష్మీ పార్వతిపై ఓ వ్యక్తి ఆమెపై … Read More
కరువు కష్టాలకు చెక్.. కర్నాటకలో రూ.88 కోట్లతో క్లౌడ్ సీడింగ్..బెంగళూరు : కరువును ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో సర్కారు అప్రమత్త… Read More
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
తన నియోజకవర్గంలో రీపోలింగ్పై స్పందించిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డితిరుపతి: రాష్ట్రంలో కిందటి నెల 11వ తేదీన ముగిసిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చి… Read More
నాడు నిలబెట్టిందే నేడు కూలదోస్తోందా: యూపీ ఫలితాలతోనే మోడీ భవితవ్యం..అంతుచిక్కని అంచనాలుదేశవ్యాప్తంగా ఇప్పటికే 6 విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఇప్పటికే ఆయా రాజకీయపార్టీలకు పొలిటికల్ పిక్చర్ పై క్లారిటీ వచ్చేసింది. ఇక కేంద్రంలో ఏ ప్రభుత్వం వ… Read More
0 comments:
Post a Comment