చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించబోతోన్నారు. వచ్చేనెల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ముందస్తు వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల దారుణ పరాజయం అనంతరం.. ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sw64SL
కుప్పం పర్యటనకు చంద్రబాబు: రెండురోజులు మకాం: తేదీలు ఫిక్స్: పోగొట్టుకున్న చోటే
Related Posts:
ముచ్చటగా మూడోసారి: రేపే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్..మోడీకి ఆహ్వానంన్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16 ఆదివారం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడో సారి ఢిల్లీ సీ… Read More
రాజీనామాకు సిద్ధం: జగన్తో చర్చిస్తానంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలుకడప: ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు… Read More
నా కూతురు పెళ్లికి రండి: ప్రధానికి రిక్షావాలా ఆహ్వానం..మోడీ ఏమన్నారో తెలుసా..?అతనో సాధారణ రిక్షావాలా.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం అతనిది. తన జీవితమంతా రిక్షా తొక్కి వచ్చిన డబ్బులు దాచుకుని ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన తన కూతురు… Read More
Telangana EAMCET 2020: ఈ నెల 19న ఎంసెట్ నోటిఫికేషన్..21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులుతెలంగాణ ఎంసెట్ 2020 షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్కు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి విద… Read More
జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్కళ్యాణ్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతిలో పర్యటించారు .జగన్ ఏపీలో మూడు రాజధానులు పెడతామని ఎన్నికల్లో గెలవకముందే చెప్పాల్సిందని ఆయన పేర్కొన్నారు. రాజ… Read More
0 comments:
Post a Comment