అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం కాస్సేపట్లో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏర్పాటు కాబోయే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించనున్నారు. వచ్చేనెల నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టదలిచిన బడ్జెట్ ప్రతిపాదనలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxdAWw
కాస్సేపట్లో కేబినెట్: కీలక అజెండాలు..అసెంబ్లీ బడ్జెట్ భేటీలు: విశాఖ ఉక్కుపై ఏం చేస్తారు?
Related Posts:
కొత్తగా పెళ్లైంది, ఆగలేకపోతున్నా.. పది రోజులు సెలవు కావాలి, సార్: కానిస్టేబుల్ లీవ్ లెటర్ వైరల్బెంగళూరు: కొత్తగా పెళ్లైన ఓ కానిస్టేబుల్ సెలవు కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం ఉంది. కొత్తగా పెళ్… Read More
తెలంగాణ సీఎం కేసీఆర్కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'అమరావతి/హైదరాబాద్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరా… Read More
అంతా భారతీయులే, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం మానుకోవాలి: అసదుద్దీన్ హెచ్చరికన్యూఢిల్లీ/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ లోకసభ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎప్పటికీ భారత దేశంలో భ… Read More
క్యాట్ వాక్ ఓకే.. \"డాగ్ వాక్\" చూశారా..! నెట్టింట్లో వైరల్ముంబై : క్యాట్ వాక్ తెలుసు గానీ ఈ డాగ్ వాక్ ఏంటనుకుంటున్నారా? వయ్యారాలు ఒలకబోస్తూ నడిచే అందాల భామల క్యాట్ వాక్ గురించి విన్నాం గానీ డాగ్ వాక్ గురించి … Read More
అదే నిజమని నమ్మితే..! పంచాయతీ ఎన్నికలకు \"వాట్సాప్\" దెబ్బపంచాయతీ ఎన్నికల్లో వాట్సాప్ దెబ్బకొట్టింది. ఏకంగా ఓ గ్రామ పంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లు లేకుండా చేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో ర… Read More
0 comments:
Post a Comment