అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం కాస్సేపట్లో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏర్పాటు కాబోయే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించనున్నారు. వచ్చేనెల నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టదలిచిన బడ్జెట్ ప్రతిపాదనలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxdAWw
Monday, February 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment