ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ నేత అనిత అయితే సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. సీఎం పదవీపై కూడా ట్వీట్ చేశారు. మరీ మీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు ఏ సామాజిక వర్గం అని అడిగారు. వైసీపీ/ జగన్పై అనిత ట్వీట్ వార్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jv6wx5
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment