ప్రముఖ గాయని సునీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన సంగీత గురువు ఈ లోకాన్ని వీడి పోవడంతో సింగర్ సునీత భావోద్వేగానికి లోనయ్యారు. ఫేస్బుక్లో గురువు ఫోటోను షేర్ చేసిన సునీత... ఆయన మరణం చాలా బాధగా ఉందని ఆవేదన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrrQGF
Thursday, February 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment